భారత్‌లో కరోనా కేసుల వివరాలు

- February 08, 2022 , by Maagulf
భారత్‌లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ: భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 67,597 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. ఇదే సమయంలో.. మృతుల సంఖ్య వెయ్యికి పైగా నమోదైంది.. అంటే 24 గంటల వ్యవధిలోనే 1,188 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు వదిలారు.. దీంతో.. మృతుల సంఖ్య 5,02,874కు పెరిగింది. భారత్‌లో ప్రస్తుతం 9,94,891 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. మరోవైపు ఇప్పటి వరకు దేశ్యాప్తంగా 170 కోట్లకు పైగా అంటే 1,70,21,72,615 డోసుల వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్టు తెలింది.. దేశవ్యాప్తంగా డైలీ పాజిటివిటీ రేటు 5.02 శాతానికి దిగివచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com