ఉమ్రా యాత్రికుల కోసం కొత్త ఆంక్షలు: సౌదీ అరేబియా
- February 08, 2022
రియాద్: ఉమ్రా సందర్శన కోసం వచ్చే యాత్రికుల ఎంట్రీ విధానాలను అప్డేట్ చేసినట్లు సౌదీ అరేబియా హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. బయటి దేశాల నుంచి సౌదీ అరేబియాకు వచ్చే వారందరూ ప్రయాణానికి 48 గంటల ముందు గుర్తించిన నెటిటివ్ పీసీఆర్ లేదా యాంటిజెన్ సర్టిఫికేట్ ను సమర్పించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది.కొత్త విధానాలు ఫిబ్రవరి 9, 1443 AH, రజబ్ 8 బుధవారం తెల్లవారుజామున 1 గంటల నుంచి అమల్లోకి వస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్ 19 వ్యాప్తిని ఎదుర్కోవడానికి, ప్రజారోగ్యాన్ని పరిరక్షించడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కొత్త ఆంక్షలను విధించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!