ఉమ్రా యాత్రికుల కోసం కొత్త ఆంక్షలు: సౌదీ అరేబియా
- February 08, 2022
రియాద్: ఉమ్రా సందర్శన కోసం వచ్చే యాత్రికుల ఎంట్రీ విధానాలను అప్డేట్ చేసినట్లు సౌదీ అరేబియా హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. బయటి దేశాల నుంచి సౌదీ అరేబియాకు వచ్చే వారందరూ ప్రయాణానికి 48 గంటల ముందు గుర్తించిన నెటిటివ్ పీసీఆర్ లేదా యాంటిజెన్ సర్టిఫికేట్ ను సమర్పించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది.కొత్త విధానాలు ఫిబ్రవరి 9, 1443 AH, రజబ్ 8 బుధవారం తెల్లవారుజామున 1 గంటల నుంచి అమల్లోకి వస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్ 19 వ్యాప్తిని ఎదుర్కోవడానికి, ప్రజారోగ్యాన్ని పరిరక్షించడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కొత్త ఆంక్షలను విధించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







