ఉమ్రా యాత్రికుల కోసం కొత్త ఆంక్షలు: సౌదీ అరేబియా
- February 08, 2022
రియాద్: ఉమ్రా సందర్శన కోసం వచ్చే యాత్రికుల ఎంట్రీ విధానాలను అప్డేట్ చేసినట్లు సౌదీ అరేబియా హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. బయటి దేశాల నుంచి సౌదీ అరేబియాకు వచ్చే వారందరూ ప్రయాణానికి 48 గంటల ముందు గుర్తించిన నెటిటివ్ పీసీఆర్ లేదా యాంటిజెన్ సర్టిఫికేట్ ను సమర్పించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది.కొత్త విధానాలు ఫిబ్రవరి 9, 1443 AH, రజబ్ 8 బుధవారం తెల్లవారుజామున 1 గంటల నుంచి అమల్లోకి వస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్ 19 వ్యాప్తిని ఎదుర్కోవడానికి, ప్రజారోగ్యాన్ని పరిరక్షించడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కొత్త ఆంక్షలను విధించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







