ఎంపిక చేసిన రూట్లలో 25 శాతం డిస్కౌంట్ ప్రకటించిన ఎమిరేట్స్
- February 08, 2022
దుబాయ్ ఎమిరేట్స్ ఎయిర్ లైన్, ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అరుదైన ఆఫర్ ప్రకటించింది. యూఏఈ ప్రయాణీకులు ఎంపిక చేసిన రూట్లలో 25 శాతం డిస్కౌంట్తో ప్రయాణించే వీలు కల్పిస్తోంది ఎమిరేట్స్. ఇద్దరు లేదా అంతకు మించిన సంఖ్యలో ప్రయాణీకులు (గరిష్టంగా 9 మంది) ఒకే బుకింగ్ రిఫరెన్స్ మీద 20 డెస్టినేషన్లకు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. తిరుగు ప్రయాణం కోసం ఫిబ్రవరి 14 వరకు ఇదే ఆఫర్ మీద టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!







