జెడ్డా విమానాశ్రయంలో కొత్త టెర్మినల్కి మారిన ఒమన్ ఎయిర్
- February 08, 2022
మస్కట్: కొత్త టెర్మినల్ 1 (కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం - జెడ్డా) వద్దకు తమ కార్యకలాపాల్ని మార్చిన దరిమిలా, ఒమన్ ఎయిర్ సంబరాలు జరుపుకుంది. అధికారిక కార్యక్రమం ద్వారా ఈ మార్పుని సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందనీ, కాన్సుల్ జనరల్ ఆఫ్ ఒమన్ ముబారక్ అల్ హినాయి సహా పలువురు ఒమనీ మరియు సౌదీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారనీ ఒమన్ ఎయిర్ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!







