కీలక సిఫార్సులకు కువైట్ పార్లమెంట్ ఆమోదం
- February 10, 2022
కువైట్: కరోనావైరస్ (COVID-19) ప్రయాణ పరిమితులు, హెల్త్ గైడ్ లైన్స్ లకు సంబంధించి అనేక సిఫార్సులను జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్) ఆమోదించింది. వ్యాక్సిన్ తీసుకోని వారి ప్రయాణ ఆంక్షలను తక్షణమే ఎత్తివేయనున్నారు. ఇప్పటికే రెండు COVID-19 డోసులను పొందిన వారిని "కంప్లిట్ వ్యాక్సినేటెడ్"గా గుర్తించనున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న, తీసుకోని పిల్లలందరికి సమానంగా ట్రీట్మెంట్ అందించాలని నిర్ణయించారు. విదేశాల నుంచి వచ్చే కువైట్ సిటిజన్స్ కు ముందస్తు పీసీఆర్ టెస్ట్ ను రద్దు చేశారు. ఇకపై వారు వచ్చిన తర్వాత ఇంటివద్ద ఒకేసారి పీసీఆర్ టెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. COVID-19 వ్యాక్సిన్లపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించడానికి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలనే సిఫార్సులను జాతీయ అసెంబ్లీ ఆమోదించింది.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









