కీలక సిఫార్సులకు కువైట్ పార్లమెంట్ ఆమోదం
- February 10, 2022
కువైట్: కరోనావైరస్ (COVID-19) ప్రయాణ పరిమితులు, హెల్త్ గైడ్ లైన్స్ లకు సంబంధించి అనేక సిఫార్సులను జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్) ఆమోదించింది. వ్యాక్సిన్ తీసుకోని వారి ప్రయాణ ఆంక్షలను తక్షణమే ఎత్తివేయనున్నారు. ఇప్పటికే రెండు COVID-19 డోసులను పొందిన వారిని "కంప్లిట్ వ్యాక్సినేటెడ్"గా గుర్తించనున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న, తీసుకోని పిల్లలందరికి సమానంగా ట్రీట్మెంట్ అందించాలని నిర్ణయించారు. విదేశాల నుంచి వచ్చే కువైట్ సిటిజన్స్ కు ముందస్తు పీసీఆర్ టెస్ట్ ను రద్దు చేశారు. ఇకపై వారు వచ్చిన తర్వాత ఇంటివద్ద ఒకేసారి పీసీఆర్ టెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. COVID-19 వ్యాక్సిన్లపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించడానికి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలనే సిఫార్సులను జాతీయ అసెంబ్లీ ఆమోదించింది.
తాజా వార్తలు
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..
- బహ్రెయిన్లో జూన్ నెలలో 5,130 తనిఖీలు..256 మంది అక్రమ కార్మికుల బహిష్కరణ







