కీలక సిఫార్సులకు కువైట్ పార్లమెంట్ ఆమోదం
- February 10, 2022
కువైట్: కరోనావైరస్ (COVID-19) ప్రయాణ పరిమితులు, హెల్త్ గైడ్ లైన్స్ లకు సంబంధించి అనేక సిఫార్సులను జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్) ఆమోదించింది. వ్యాక్సిన్ తీసుకోని వారి ప్రయాణ ఆంక్షలను తక్షణమే ఎత్తివేయనున్నారు. ఇప్పటికే రెండు COVID-19 డోసులను పొందిన వారిని "కంప్లిట్ వ్యాక్సినేటెడ్"గా గుర్తించనున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న, తీసుకోని పిల్లలందరికి సమానంగా ట్రీట్మెంట్ అందించాలని నిర్ణయించారు. విదేశాల నుంచి వచ్చే కువైట్ సిటిజన్స్ కు ముందస్తు పీసీఆర్ టెస్ట్ ను రద్దు చేశారు. ఇకపై వారు వచ్చిన తర్వాత ఇంటివద్ద ఒకేసారి పీసీఆర్ టెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. COVID-19 వ్యాక్సిన్లపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించడానికి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలనే సిఫార్సులను జాతీయ అసెంబ్లీ ఆమోదించింది.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









