కింగ్ ఫహద్ కాజ్వే ద్వారా ప్రయాణించడానికి ‘పీసీఆర్’ తప్పనిసరి
- February 10, 2022
బహ్రెయిన్: కింగ్ ఫహద్ కాజ్వే మీదుగా ప్రయాణించే ప్రయాణికులకు పీసీఆర్ సర్టిఫికేట్ తప్పనిసరి చేశారు. నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ నిర్దేశించిన పాలీమరేస్ చైన్ రియాక్షన్ (PCR), వ్యాక్సిన్ కు సంబంధించిన రుజువులను చూపించాలని బోర్డర్ ఎగ్జిట్ సెక్యూరిటీ జనరల్ డైరెక్టరేట్లోని కాజ్వే పోలీస్ డైరెక్టరేట్ తెలిపింది. నిర్ణీత సర్టిఫికేట్లను సమర్పించాలని, ఏదైనా మోసానికి పాల్పడితే చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుందని హెచ్చరించింది. చట్టాన్ని ఉల్లంఘించినవారికి 10 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రజారోగ్యం, భద్రతను రక్షించడం.. వైరస్ వ్యాప్తిని పరిమితం చేయడంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డైరెక్టరేట్ పేర్కొంది.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









