కింగ్ ఫహద్ కాజ్వే ద్వారా ప్రయాణించడానికి ‘పీసీఆర్’ తప్పనిసరి
- February 10, 2022
బహ్రెయిన్: కింగ్ ఫహద్ కాజ్వే మీదుగా ప్రయాణించే ప్రయాణికులకు పీసీఆర్ సర్టిఫికేట్ తప్పనిసరి చేశారు. నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ నిర్దేశించిన పాలీమరేస్ చైన్ రియాక్షన్ (PCR), వ్యాక్సిన్ కు సంబంధించిన రుజువులను చూపించాలని బోర్డర్ ఎగ్జిట్ సెక్యూరిటీ జనరల్ డైరెక్టరేట్లోని కాజ్వే పోలీస్ డైరెక్టరేట్ తెలిపింది. నిర్ణీత సర్టిఫికేట్లను సమర్పించాలని, ఏదైనా మోసానికి పాల్పడితే చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుందని హెచ్చరించింది. చట్టాన్ని ఉల్లంఘించినవారికి 10 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రజారోగ్యం, భద్రతను రక్షించడం.. వైరస్ వ్యాప్తిని పరిమితం చేయడంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డైరెక్టరేట్ పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







