కింగ్ ఫహద్ కాజ్వే ద్వారా ప్రయాణించడానికి ‘పీసీఆర్’ తప్పనిసరి
- February 10, 2022
బహ్రెయిన్: కింగ్ ఫహద్ కాజ్వే మీదుగా ప్రయాణించే ప్రయాణికులకు పీసీఆర్ సర్టిఫికేట్ తప్పనిసరి చేశారు. నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ నిర్దేశించిన పాలీమరేస్ చైన్ రియాక్షన్ (PCR), వ్యాక్సిన్ కు సంబంధించిన రుజువులను చూపించాలని బోర్డర్ ఎగ్జిట్ సెక్యూరిటీ జనరల్ డైరెక్టరేట్లోని కాజ్వే పోలీస్ డైరెక్టరేట్ తెలిపింది. నిర్ణీత సర్టిఫికేట్లను సమర్పించాలని, ఏదైనా మోసానికి పాల్పడితే చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుందని హెచ్చరించింది. చట్టాన్ని ఉల్లంఘించినవారికి 10 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రజారోగ్యం, భద్రతను రక్షించడం.. వైరస్ వ్యాప్తిని పరిమితం చేయడంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డైరెక్టరేట్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







