దొంగిలించబడ్డ బంగారాన్ని యజమానికి అప్పగించిన బహ్రెయిన్ పోలీస్
- February 10, 2022
మనామా: క్యాపిటల్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్, దొంగతనానికి గురైన 31,000 బహ్రెయినీ దినార్ల విలువైన బంగారాన్ని తిరిగి యజమానాకి అప్పగించారు.ఈ కేసులో ఆరుగురు ఆసియా జాతీయులు నిందితులుగా తేలారు. నిందితులు దేశం విడిచి వెళ్ళిపోయారు.దొంగిలించిన బంగారు వస్తువుల్ని కార్గో కంపెనీ ద్వారా తలరించేందుకు ప్రయత్నించగా, పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి అడ్డుకున్నారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









