దొంగిలించబడ్డ బంగారాన్ని యజమానికి అప్పగించిన బహ్రెయిన్ పోలీస్
- February 10, 2022
మనామా: క్యాపిటల్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్, దొంగతనానికి గురైన 31,000 బహ్రెయినీ దినార్ల విలువైన బంగారాన్ని తిరిగి యజమానాకి అప్పగించారు.ఈ కేసులో ఆరుగురు ఆసియా జాతీయులు నిందితులుగా తేలారు. నిందితులు దేశం విడిచి వెళ్ళిపోయారు.దొంగిలించిన బంగారు వస్తువుల్ని కార్గో కంపెనీ ద్వారా తలరించేందుకు ప్రయత్నించగా, పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి అడ్డుకున్నారు.
తాజా వార్తలు
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్







