దొంగిలించబడ్డ బంగారాన్ని యజమానికి అప్పగించిన బహ్రెయిన్ పోలీస్
- February 10, 2022
మనామా: క్యాపిటల్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్, దొంగతనానికి గురైన 31,000 బహ్రెయినీ దినార్ల విలువైన బంగారాన్ని తిరిగి యజమానాకి అప్పగించారు.ఈ కేసులో ఆరుగురు ఆసియా జాతీయులు నిందితులుగా తేలారు. నిందితులు దేశం విడిచి వెళ్ళిపోయారు.దొంగిలించిన బంగారు వస్తువుల్ని కార్గో కంపెనీ ద్వారా తలరించేందుకు ప్రయత్నించగా, పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి అడ్డుకున్నారు.
తాజా వార్తలు
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన







