దొంగిలించబడ్డ బంగారాన్ని యజమానికి అప్పగించిన బహ్రెయిన్ పోలీస్

- February 10, 2022 , by Maagulf
దొంగిలించబడ్డ బంగారాన్ని యజమానికి అప్పగించిన బహ్రెయిన్ పోలీస్

మనామా: క్యాపిటల్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్, దొంగతనానికి గురైన 31,000 బహ్రెయినీ దినార్ల విలువైన బంగారాన్ని తిరిగి యజమానాకి అప్పగించారు.ఈ కేసులో ఆరుగురు ఆసియా జాతీయులు నిందితులుగా తేలారు. నిందితులు దేశం విడిచి వెళ్ళిపోయారు.దొంగిలించిన బంగారు వస్తువుల్ని కార్గో కంపెనీ ద్వారా తలరించేందుకు ప్రయత్నించగా, పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి అడ్డుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com