అపాయింట్మెంట్ లేకుండానే బూస్టర్ డోస్
- February 11, 2022
కువైట్: 16 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ ఇవ్వనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రెండవ డోస్ తీసుకున్న 6 నెలల తర్వాత బూస్టర్ డోస్ వేయనున్నారు. 40 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు గల ఎవరైనా దేశంలోని అన్ని వ్యాక్సిన్ కేంద్రాలలో ముందస్తు అపాయింట్మెంట్ లేకుండానే బూస్టర్ డోస్ తీసుకోవచ్చని హెల్త్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. అయితే 40 ఏళ్లలోపు వారు మాత్రం అపాయింట్మెంట్ తీసుకోవాలని తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!