బహ్రెయిన్ లో 64 ఏళ్ల భారతీయ ఖైదీ విడుదల
- February 11, 2022
బహ్రెయిన్: తీవ్రమైన డయబెటిక్, అనేక ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 64 ఏళ్ల ప్రవాస భారతీయ ఖైదీ మానవతా కారణాలతో జైలు నుంచి విడుదల అయ్యారు. ఆ తర్వాత ఇండియాకు బయలుదేరాడు. షాహుల్ హమీద్ 2003లో డ్రగ్స్ ను రవాణా చేస్తున్నాడనే కారణంతో అరెస్టయ్యాడు. చట్టవిరుద్ధంగా డ్రగ్స్ కలిగి ఉన్నాడని నిర్ధారణ కావడంతో కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. గత 19 ఏళ్లుగా అతను శిక్ష అనుభవిస్తున్నాడు. జూన్ 9, 2003న, అప్పటి సౌదీ అరేబియా రెసిడెంట్ అయిన షాహుల్ తన సెలవులను ముగించుకుని చెన్నై నుండి తిరిగి వస్తున్నాడు. సౌదీలోని అతని సన్నిహితులలో ఒకరు చెన్నై నుండి ఓ పార్సిల్ తీసుకువెళ్లాలని కోరగా.. దాన్ని తనవెంట తీసుకొచ్చాడు. అతడు బహ్రెయిన్ మీదుగా సౌదీ అరేబియా వెళుతుండగా.. బహ్రెయిన్ ఎయిర్ పోర్ట్ లో అతని పార్సిల్ లో డ్రగ్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించి అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు