ఇసా టౌన్లో ఏటీఎంని తగలబెట్టిన వ్యక్తి
- February 11, 2022
మనామా: సదరణ్ పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం 35 ఏళ్ళ వ్యక్తి ఒకరు, ఇసా టౌన్లోని ఏటీఎంని తగలబెట్టాడు. అనుమానిత వ్యక్తికి బ్యాంక్ ఉద్యోగులకు మధ్య గొడవ కారణంగానే ఈ ఘటన జరిగినట్లు సదన్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ పేర్కొంది. ఈ ఘటనపై విచారణ చేపట్టారు పోలీసులు. నిందితుడ్ని అరెస్టు చేసి, తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!