50 శాతం సామర్థ్యంతో శుక్రవారం ప్రార్థనలు తిరిగి ప్రారంభం
- February 11, 2022
మస్కట్: కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో శుక్రవారం ప్రార్థనల పట్ల ఆంక్షలు విధించగా, నేటి నుంచి ఈ విషయమై కొంత ఊరట లభించింది. 50 శాతం సామర్థ్యంతో శుక్రవారం ప్రార్థనలకు అనుతిచ్చారు. ఈ మేరకు సుప్రీం కమిటీ జనవరి 21న కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ‘ది గుడ్ కంపానియన్’ పేరుతో శుక్రవారం ప్రార్థనల కార్యక్రమాన్ని నిర్వహించారు.
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!







