50 శాతం సామర్థ్యంతో శుక్రవారం ప్రార్థనలు తిరిగి ప్రారంభం
- February 11, 2022_1644588215.jpg)
మస్కట్: కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో శుక్రవారం ప్రార్థనల పట్ల ఆంక్షలు విధించగా, నేటి నుంచి ఈ విషయమై కొంత ఊరట లభించింది. 50 శాతం సామర్థ్యంతో శుక్రవారం ప్రార్థనలకు అనుతిచ్చారు. ఈ మేరకు సుప్రీం కమిటీ జనవరి 21న కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ‘ది గుడ్ కంపానియన్’ పేరుతో శుక్రవారం ప్రార్థనల కార్యక్రమాన్ని నిర్వహించారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!