50 శాతం సామర్థ్యంతో శుక్రవారం ప్రార్థనలు తిరిగి ప్రారంభం
- February 11, 2022
మస్కట్: కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో శుక్రవారం ప్రార్థనల పట్ల ఆంక్షలు విధించగా, నేటి నుంచి ఈ విషయమై కొంత ఊరట లభించింది. 50 శాతం సామర్థ్యంతో శుక్రవారం ప్రార్థనలకు అనుతిచ్చారు. ఈ మేరకు సుప్రీం కమిటీ జనవరి 21న కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ‘ది గుడ్ కంపానియన్’ పేరుతో శుక్రవారం ప్రార్థనల కార్యక్రమాన్ని నిర్వహించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







