ఇసా టౌన్లో ఏటీఎంని తగలబెట్టిన వ్యక్తి
- February 11, 2022
మనామా: సదరణ్ పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం 35 ఏళ్ళ వ్యక్తి ఒకరు, ఇసా టౌన్లోని ఏటీఎంని తగలబెట్టాడు. అనుమానిత వ్యక్తికి బ్యాంక్ ఉద్యోగులకు మధ్య గొడవ కారణంగానే ఈ ఘటన జరిగినట్లు సదన్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ పేర్కొంది. ఈ ఘటనపై విచారణ చేపట్టారు పోలీసులు. నిందితుడ్ని అరెస్టు చేసి, తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..