ఖైదీ మృతిపై విచారణకు ఆదేశించిన ప్రిన్స్ సల్మాన్
- February 11, 2022
మనామా: పక్రౌన్ ప్రిన్స్ అలాగే ప్రైమ్ మినిస్టర్ అయిన ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, పలు నేరాల్లో దోషిగా తేలిన వ్యక్తి జైలులో మృతి చెందడం పట్ల విచారణ చేయాల్సిందిగా మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాని ఆదేశించారు. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. సదరు ఖైదీ సాధారణ పరిస్థితుల్లోనే చనిపోయినట్లు ఇప్పటికే పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిర్ధారించింది. గుండె పోటు కారణంగానే ఆ వ్యక్తి చనిపోయినట్లు ఫోరెన్సిక్ ఫిజీషియన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!