ఖైదీ మృతిపై విచారణకు ఆదేశించిన ప్రిన్స్ సల్మాన్

- February 11, 2022 , by Maagulf
ఖైదీ మృతిపై విచారణకు ఆదేశించిన ప్రిన్స్ సల్మాన్

మనామా: పక్రౌన్ ప్రిన్స్ అలాగే ప్రైమ్ మినిస్టర్ అయిన ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, పలు నేరాల్లో దోషిగా తేలిన వ్యక్తి జైలులో మృతి చెందడం పట్ల విచారణ చేయాల్సిందిగా మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాని ఆదేశించారు. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. సదరు ఖైదీ సాధారణ పరిస్థితుల్లోనే చనిపోయినట్లు ఇప్పటికే పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిర్ధారించింది. గుండె పోటు కారణంగానే ఆ వ్యక్తి చనిపోయినట్లు ఫోరెన్సిక్ ఫిజీషియన్ పేర్కొన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com