ఖైదీ మృతిపై విచారణకు ఆదేశించిన ప్రిన్స్ సల్మాన్
- February 11, 2022
మనామా: పక్రౌన్ ప్రిన్స్ అలాగే ప్రైమ్ మినిస్టర్ అయిన ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, పలు నేరాల్లో దోషిగా తేలిన వ్యక్తి జైలులో మృతి చెందడం పట్ల విచారణ చేయాల్సిందిగా మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాని ఆదేశించారు. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. సదరు ఖైదీ సాధారణ పరిస్థితుల్లోనే చనిపోయినట్లు ఇప్పటికే పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిర్ధారించింది. గుండె పోటు కారణంగానే ఆ వ్యక్తి చనిపోయినట్లు ఫోరెన్సిక్ ఫిజీషియన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..







