ఖైదీ మృతిపై విచారణకు ఆదేశించిన ప్రిన్స్ సల్మాన్
- February 11, 2022
మనామా: పక్రౌన్ ప్రిన్స్ అలాగే ప్రైమ్ మినిస్టర్ అయిన ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, పలు నేరాల్లో దోషిగా తేలిన వ్యక్తి జైలులో మృతి చెందడం పట్ల విచారణ చేయాల్సిందిగా మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాని ఆదేశించారు. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. సదరు ఖైదీ సాధారణ పరిస్థితుల్లోనే చనిపోయినట్లు ఇప్పటికే పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిర్ధారించింది. గుండె పోటు కారణంగానే ఆ వ్యక్తి చనిపోయినట్లు ఫోరెన్సిక్ ఫిజీషియన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!







