కలిసికట్టుగా దేశ భవిష్యత్తును నిర్మిద్దాం: షేక్ మహ్మద్
- February 12, 2022
యూఏఈ: మంచి భవిష్యత్తును సాధించడానికి, తమ కలలను సాధించడానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పిలుపునిచ్చారు. "ఇన్స్టాగ్రామ్"లో #ఫ్లాషెస్ ఆఫ్ లీడర్షిప్ కింద తన ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రతి ఒక్కరూ తన జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ఆకాంక్షించాలి. టీమ్ గా పనిచేసి ఈ దేశ భవిష్యత్తు నిర్మాణానికి పాటుపడాలని కోరారు. భయం లేకుండా కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ Instagramలో #ఫ్లాషెస్ ఆఫ్ లీడర్షిప్ పేరిట తన అనుభవాలను, లీడర్ షిప్ విజన్ ను షేర్ చేస్తుంటారు.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







