70% సామర్థ్యంతో సమావేశాలకు అనుమతి
- February 12, 2022
ఒమన్: 70% సామర్థ్యంతో బహిరంగ సమావేశాలకు హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖ (MHT) అనుమతిచ్చింది. ఫిబ్రవరి 9న జారీ చేసిన సుప్రీం కమిటీ నిర్ణయాల ప్రకారం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా సమావేశాలకు హాజరైన వారందరూ రెండు డోసుల వ్యాక్సిన్ను తీసుకున్నట్లు రుజువును అందించాల్సి ఉంటుంది. అలాగే కొవిడ్ ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని మంత్రిత్వ శాఖ సర్క్యులర్లో పేర్కొంది. స్థానిక, అంతర్జాతీయ సమావేశాలు, ప్రదర్శనలను నిర్వహించుకోవాడానికి కూడా అనుమతించింది. అయితే నిర్దారిత నిబంధనలు, షరతులకు లోబడి సమావేశాల నిర్వాహణ చేపట్టాలని నిర్వాహకులకు సూచించింది.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







