70% సామర్థ్యంతో సమావేశాలకు అనుమతి

- February 12, 2022 , by Maagulf
70% సామర్థ్యంతో సమావేశాలకు అనుమతి

ఒమన్: 70% సామర్థ్యంతో బహిరంగ సమావేశాలకు హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖ (MHT)  అనుమతిచ్చింది. ఫిబ్రవరి 9న జారీ చేసిన సుప్రీం కమిటీ నిర్ణయాల ప్రకారం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.  కాగా సమావేశాలకు హాజరైన వారందరూ రెండు డోసుల వ్యాక్సిన్‌ను తీసుకున్నట్లు రుజువును అందించాల్సి ఉంటుంది. అలాగే కొవిడ్ ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని మంత్రిత్వ శాఖ సర్క్యులర్‌లో పేర్కొంది.  స్థానిక,  అంతర్జాతీయ సమావేశాలు, ప్రదర్శనలను నిర్వహించుకోవాడానికి కూడా అనుమతించింది. అయితే నిర్దారిత నిబంధనలు, షరతులకు లోబడి సమావేశాల నిర్వాహణ చేపట్టాలని నిర్వాహకులకు సూచించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com