జెడ్డాలో కూల్చివేసిన ఆస్తులకు పరిహారం
- February 16, 2022
సౌదీ: జెడ్డాలో పునర్నిర్మాణం కోసం కూల్చివేసిన ఆస్తులకు సంబంధించి పరిహారం చెల్లింపు 60 రోజుల తర్వాత ప్రారంభమవుతుందని స్టేట్ ప్రాపర్టీస్ జనరల్ అథారిటీ (SPGA) గవర్నర్ ఇహ్సాన్ బఫకిహ్ తెలిపారు. కూల్చివేసిన వాటిల్లో 10-15 శాతం మాత్రమే చట్టపరమైన యాజమాన్య పత్రాలను కలిగి ఉన్నాయని ఆయన అన్నారు. కూల్చివేసిన ఆస్తుల విలువను అంచనా వేయడానికి కమిటీలను ఏర్పాటు చేశామని, ఆరు నెలల్లో పరిహారం చెల్లించబడుతుందని చెప్పారు. ఇప్పటివరకు కూల్చివేసిన వాటిల్లో సరైన టైటిల్ డీడ్ లు ఉన్నవి 10 శాతం నుంచి 15 శాతం వరకు మాత్రమే ఉంటాయని, మిగిలినవి అత్యధికంగా అక్రమంగా నిర్మాణించినవని చెప్పారు. మురికివాడలు, నిర్దేశిత ఏరియాల్లో నివసించే వారి కోసం SPGA జారీ చేసిన ప్రమాణాలు సౌదీ అంతటా వర్తిస్తాయని బఫాకిహ్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!







