ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లలో మార్పులు చేస్తే 750,000 దిర్హాముల జరిమానా
- February 16, 2022
యూఏఈ: ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లలో అక్రమంగా మార్పులు చేస్తే జరిమానాలు కఠినంగా వుంటాయని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది.ఆర్టికల్ 14 ఫెడరల్ డిక్రీ చట్టం నెంబర్ 34 ఆఫ్ 2021 (రూమర్స్ అలాగే సైబర్ క్రైమ్పై ఉక్కుపాదం) ప్రకారం,ఫెడరల్ లేదా స్థానిక ప్రభుత్వ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లలో అక్రమంగా మార్పులు చేస్తే జైలు శిక్ష అలాగే 150,000 దిర్హాముల నుంచి 750,000 దిర్హాముల వరకు జరిమానా విధించడం జరుగుతుంది.ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది పబ్లిక్ ప్రాసిక్యూషన్.
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!







