విమానంలో వేధింపులు.. SR500,000 జరిమానా, 5 ఏండ్ల జైలు
- February 18, 2022
సౌదీ-రియాద్: విమానంలో భౌతిక హింస, దాడి, వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. అలాంటి సంఘటనలను తేలికగా వదిలిపెట్టమని, తీవ్ర నేరంగా పరిగణిస్తామని ప్రాసిక్యూషన్ పేర్కొంది. విమాన ప్రయాణ సమయంలో భౌతిక హింస, దాడి, వేధింపులు పాల్పడే ప్రయాణికుడు, సిబ్బంది పట్ల తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అలాంటి వారిని నేరస్థులుగా భావించి వారికి భారీగా ఫైన్ తోపాటు జైలు శిక్ష కూడా విధించనున్నట్లు తెలిపింది. గరిష్టంగా SR500,000 జరిమానా విధించడంతోపాటు 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!







