వ్యాక్సినేషన్ పూర్తయినవారికి కోవిడ్ పిసిఆర్ టెస్ట్ అవసరం లేదన్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్
- February 19, 2022
యూఏఈ: యూఏఈ నుంచి ఇండియాకి వెళ్ళే ప్రయాణీకులు కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుంటే, వారికి ముందస్తుగా కోవిడ్ పీసీఆర్ టెస్ట్ అవసరం లేదని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తన ట్రావెల్ అప్డేట్లో పేర్కొంది. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నవారికి మాత్రమే ఈ వెసులుబాటు వర్తిస్తుంది. ఇండియాలో వ్యాక్సినేషన్ పొందినవారికే ఈ వెసులుబాటు కల్పించారు. ఎయిర్ సువిధ పోర్టల్ ద్వారా ప్రయాణీకులు తమ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ అప్లోడ్ చెయ్యాల్సి వుంటుంది. కాగా, యూఏఈలో వ్యాక్సినేషన్ తీసుకున్నవారు మాత్రం 72 గంటల ముందుగా తీసుకున్న పీసీఆర్ నెగెటివ్ టెస్ట్ తమతోపాటు తీసుకురావాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం









