కువైటైజేషన్ ద్వారా ప్రభుత్వ విభాగంలో తగ్గిన వలసదారుల సంఖ్య
- February 19, 2022
కువైట్: కువైటైజేషన్ పాలసీ ద్వారా ప్రభుత్వ విభాగంలో కువైటీల సంఖ్య 76.6 శాతంనుంచి 78.3 శాతానికి పెరిగింది. ప్రైవేటు సెక్టార్లో ఈ పెరుగుదల 4.3 శాతం నుంచి 4.7 శాతానికి పెరిగింది 2021లో. గత ఏడాది కువైట్ నుంచి 146,949 మంది వలసదారులు స్వదేశాలకు వెళ్ళిపోయారు. స్థానిక లేబర్ మార్కెట్లో భారతీయులు అలాగే ఈజిప్టుకు చెందిన వారు ఎక్కువగా స్వదేశాలకు వెళ్ళిపోయారు కోవిడ్ పాండమిక్ కారణంగా. భారత వలసదారులు 16.1 శాతం మేర తగ్గారు. ఈజిప్టు వలసదారులు 9.8 శాతం మేర తగ్గారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









