కువైటైజేషన్ ద్వారా ప్రభుత్వ విభాగంలో తగ్గిన వలసదారుల సంఖ్య
- February 19, 2022
కువైట్: కువైటైజేషన్ పాలసీ ద్వారా ప్రభుత్వ విభాగంలో కువైటీల సంఖ్య 76.6 శాతంనుంచి 78.3 శాతానికి పెరిగింది. ప్రైవేటు సెక్టార్లో ఈ పెరుగుదల 4.3 శాతం నుంచి 4.7 శాతానికి పెరిగింది 2021లో. గత ఏడాది కువైట్ నుంచి 146,949 మంది వలసదారులు స్వదేశాలకు వెళ్ళిపోయారు. స్థానిక లేబర్ మార్కెట్లో భారతీయులు అలాగే ఈజిప్టుకు చెందిన వారు ఎక్కువగా స్వదేశాలకు వెళ్ళిపోయారు కోవిడ్ పాండమిక్ కారణంగా. భారత వలసదారులు 16.1 శాతం మేర తగ్గారు. ఈజిప్టు వలసదారులు 9.8 శాతం మేర తగ్గారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







