ఎక్స్పో 2020లో ఉపయోగించనున్న ఒమన్ మేడ్ బస్సులు
- February 20, 2022
ఒమన్: దుక్మ్లోని స్పెషల్ ఎకనామిక్ జోన్లో తయారు చేసిన బస్సులు మొదటిసారిగా సుల్తానేట్ ఆఫ్ ఒమన్ బయట ఎక్స్పో 2020 దుబాయ్లో ఉపయోగించనున్నారు. ఒమానీ పరిశ్రమకు వివిధ అవకాశాలను ప్రోత్సహించడానికి పెవిలియన్ ప్రయత్నంలో భాగంగా ఈ బస్సులను ఉపయోగంచ నున్నారు. ఎక్స్పో 2020 దుబాయ్లో సుల్తానేట్ ఆఫ్ ఒమన్ పెవిలియన్లో జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొనే ఒమానీ ప్రతినిధుల ట్రావెల్ అవసరాలకు ఈ బస్సులను వినియోగించ నున్నారు.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









