ఎక్స్పో 2020లో ఉపయోగించనున్న ఒమన్ మేడ్ బస్సులు
- February 20, 2022
ఒమన్: దుక్మ్లోని స్పెషల్ ఎకనామిక్ జోన్లో తయారు చేసిన బస్సులు మొదటిసారిగా సుల్తానేట్ ఆఫ్ ఒమన్ బయట ఎక్స్పో 2020 దుబాయ్లో ఉపయోగించనున్నారు. ఒమానీ పరిశ్రమకు వివిధ అవకాశాలను ప్రోత్సహించడానికి పెవిలియన్ ప్రయత్నంలో భాగంగా ఈ బస్సులను ఉపయోగంచ నున్నారు. ఎక్స్పో 2020 దుబాయ్లో సుల్తానేట్ ఆఫ్ ఒమన్ పెవిలియన్లో జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొనే ఒమానీ ప్రతినిధుల ట్రావెల్ అవసరాలకు ఈ బస్సులను వినియోగించ నున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..







