విదేశీ కరెన్సీ స్వాధీనం
- February 21, 2022
తమిళనాడు: తిరుచ్చి విమానాశ్రయం నుంచి దుబాయ్కి అక్రమంగా తరలిస్తున్న రూ.66 లక్షల విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.దుబాయ్ వెళ్లే ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.ఆ సమయంలో 40 ఏళ్ల ఓ మహిళ, తన లో దుస్తుల్లో దాచిన రూ.60 లక్షల విలువైన సింగపూర్, ఒమన్ తదితర దేశాల కరెన్సీ గుర్తించి స్వాధీనం చేసుకొని,అమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- హర్మూజ్ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!









