విదేశీ కరెన్సీ స్వాధీనం
- February 21, 2022
తమిళనాడు: తిరుచ్చి విమానాశ్రయం నుంచి దుబాయ్కి అక్రమంగా తరలిస్తున్న రూ.66 లక్షల విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.దుబాయ్ వెళ్లే ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.ఆ సమయంలో 40 ఏళ్ల ఓ మహిళ, తన లో దుస్తుల్లో దాచిన రూ.60 లక్షల విలువైన సింగపూర్, ఒమన్ తదితర దేశాల కరెన్సీ గుర్తించి స్వాధీనం చేసుకొని,అమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







