మార్చి 13లోపు టెలిఫోన్ బిల్లు చెల్లించకపోతే కనెక్షన్ తొలగింపు
- February 21, 2022
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, తమ వినియోగదారులు మార్చి 13లోపు ల్యాండ్ లైన్ టెలిఫోన్ బిల్లుల్ని చెల్లించాలనీ, లేనిపక్షంలో కనెక్షన్ తొలగించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఎవరైతే బిల్లులు చెల్లించకుండా వుంటారో అలాంటివారంతా మినిస్ట్రీ వెబ్సైట్ http://www.moc.gov.kw ద్వారా నేరుగా చెల్లింపులు చేయవచ్చునని పేర్కొంది. మినిస్ట్రీ శాఖల్ని సంప్రదించి కూడా బిల్లులు చెల్లింపు చేయవచ్చు. బిల్లులు చెల్లించనివారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- హర్మూజ్ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!









