మార్చి 13లోపు టెలిఫోన్ బిల్లు చెల్లించకపోతే కనెక్షన్ తొలగింపు
- February 21, 2022
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, తమ వినియోగదారులు మార్చి 13లోపు ల్యాండ్ లైన్ టెలిఫోన్ బిల్లుల్ని చెల్లించాలనీ, లేనిపక్షంలో కనెక్షన్ తొలగించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఎవరైతే బిల్లులు చెల్లించకుండా వుంటారో అలాంటివారంతా మినిస్ట్రీ వెబ్సైట్ http://www.moc.gov.kw ద్వారా నేరుగా చెల్లింపులు చేయవచ్చునని పేర్కొంది. మినిస్ట్రీ శాఖల్ని సంప్రదించి కూడా బిల్లులు చెల్లింపు చేయవచ్చు. బిల్లులు చెల్లించనివారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







