23 బుధవారం భారత రాయబారితో ఓపెన్ హౌస్
- February 22, 2022
కువైట్: భారత రాయబారితో వర్చువల్ ఓపెన్ హౌస్ బుధవారం ఫిబ్రవరి 23న సాయంత్రం 6.30 నిమిషాలకు ఎంబసీ వద్ద జరగనుంది. కువైట్లోని భారత జాతీయులందరూ ఈ ఓపెన్ హౌస్లో పాల్గొనవచ్చు. ప్రత్యేకంగా ఎవరికైతే అవసరాలు వుంటాయో, అలాంటివారు ఆయా అంశాతోపాటుగా పూర్తి పేరు, పాస్పోర్ట్ నంబర్, సివిల్ ఐడీ నంబర్ అలాగే కాంటాక్ట్ నంబర్, అడ్రస్ (కువైట్లోనిది) [email protected] మెయిల్ అడ్రస్కి ఇ-మెయిల్ చేయాల్సి వుంటుంది. వర్చువల్ పద్ధతిలో ఈ ఓపెన్ హౌస్ నిర్వహిస్తారు. మీటింగ్ ఐడీ: 95135346204, పాస్ కోడ్ 559379.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









