23 బుధవారం భారత రాయబారితో ఓపెన్ హౌస్
- February 22, 2022
కువైట్: భారత రాయబారితో వర్చువల్ ఓపెన్ హౌస్ బుధవారం ఫిబ్రవరి 23న సాయంత్రం 6.30 నిమిషాలకు ఎంబసీ వద్ద జరగనుంది. కువైట్లోని భారత జాతీయులందరూ ఈ ఓపెన్ హౌస్లో పాల్గొనవచ్చు. ప్రత్యేకంగా ఎవరికైతే అవసరాలు వుంటాయో, అలాంటివారు ఆయా అంశాతోపాటుగా పూర్తి పేరు, పాస్పోర్ట్ నంబర్, సివిల్ ఐడీ నంబర్ అలాగే కాంటాక్ట్ నంబర్, అడ్రస్ (కువైట్లోనిది) [email protected] మెయిల్ అడ్రస్కి ఇ-మెయిల్ చేయాల్సి వుంటుంది. వర్చువల్ పద్ధతిలో ఈ ఓపెన్ హౌస్ నిర్వహిస్తారు. మీటింగ్ ఐడీ: 95135346204, పాస్ కోడ్ 559379.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..