భారత రాయబారితో డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ చర్చలు
- February 24, 2022
కువైట్: డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ అంబాసిడర్ మాజ్ది అహ్మద్ అల్ దాఫిరి, కువైట్లో భారత రాయబారి అయిన శిబి సార్జితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలపై చర్చించడం జరిగింది.అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా చర్చించారు.డిప్యూటీ మినిస్టర్ కార్యాలయం (అసిస్టెంట్ ఫారిన్ మినిస్టర్) రాయబారి అహ్యామ్ అబ్దుల్ లతీఫ్ అల్ ఒమర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









