భారత రాయబారితో డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ చర్చలు
- February 24, 2022
కువైట్: డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ అంబాసిడర్ మాజ్ది అహ్మద్ అల్ దాఫిరి, కువైట్లో భారత రాయబారి అయిన శిబి సార్జితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలపై చర్చించడం జరిగింది.అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా చర్చించారు.డిప్యూటీ మినిస్టర్ కార్యాలయం (అసిస్టెంట్ ఫారిన్ మినిస్టర్) రాయబారి అహ్యామ్ అబ్దుల్ లతీఫ్ అల్ ఒమర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..







