భారత రాయబారితో డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ చర్చలు
- February 24, 2022
కువైట్: డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ అంబాసిడర్ మాజ్ది అహ్మద్ అల్ దాఫిరి, కువైట్లో భారత రాయబారి అయిన శిబి సార్జితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలపై చర్చించడం జరిగింది.అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా చర్చించారు.డిప్యూటీ మినిస్టర్ కార్యాలయం (అసిస్టెంట్ ఫారిన్ మినిస్టర్) రాయబారి అహ్యామ్ అబ్దుల్ లతీఫ్ అల్ ఒమర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అమరావతిలో 12 బ్యాంకుల హెడ్ ఆఫీసులు..
- తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పుణే యూనివర్సిటీ, ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభం..!!
- పలు అంశాలపై చర్చించిన ఒమన్, బహ్రెయిన్..!!
- నవంబర్ 25 నుండి అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్..!!
- ఆధునిక సౌకర్యాలతో షువైక్ బీచ్ రెడీ..!!
- న్యూయార్క్ లో సౌదీ, భారత విదేశాంగ మంత్రులు భేటీ..!!
- కనువిందు..బుర్జ్ ఖలీఫాపై కోల్కతా ఫెస్టివల్ థీమ్..!!
- ఆసియా కప్ విజేతగా భారత్
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం