భారత రాయబారితో డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ చర్చలు
- February 24, 2022
కువైట్: డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ అంబాసిడర్ మాజ్ది అహ్మద్ అల్ దాఫిరి, కువైట్లో భారత రాయబారి అయిన శిబి సార్జితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలపై చర్చించడం జరిగింది.అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా చర్చించారు.డిప్యూటీ మినిస్టర్ కార్యాలయం (అసిస్టెంట్ ఫారిన్ మినిస్టర్) రాయబారి అహ్యామ్ అబ్దుల్ లతీఫ్ అల్ ఒమర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







