ఏపీ సీఎం జగన్తో ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ భేటీ
- February 24, 2022
అమరావతి: ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్గా గురువారం నాడు పదవీ బాధ్యతలు చేపట్టిన ఏపీ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆ తర్వాత నేరుగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన సవాంగ్.. సీఎం వైఎస్ జగన్ ను మర్యాదపూర్వంగా కలిశారు తనకు ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చిన జగన్కు సవాంగ్ కృతజ్ఞతలు తెలిపారు.
మొన్నటి దాకా ఏపీ డీజీపీగా పనిచేసిన సవాంగ్ను అక్కడి నుంచి జగన్ సర్కారు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల పాటు సవాంగ్ కు సర్వీసు ఉన్నా.. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా నేరుగా ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి ఇస్తున్నట్లుగా జగన్ సర్కారు ప్రకటించింది. ఈ పదవి స్వీకరించేందుకు సిద్ధపడ్డ సవాంగ్ కొన్ని నెలల పాటు ఉన్న తన సర్వీసును కూడా వదులుకున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అమరావతిలో 12 బ్యాంకుల హెడ్ ఆఫీసులు..
- తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పుణే యూనివర్సిటీ, ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభం..!!
- పలు అంశాలపై చర్చించిన ఒమన్, బహ్రెయిన్..!!
- నవంబర్ 25 నుండి అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్..!!
- ఆధునిక సౌకర్యాలతో షువైక్ బీచ్ రెడీ..!!
- న్యూయార్క్ లో సౌదీ, భారత విదేశాంగ మంత్రులు భేటీ..!!
- కనువిందు..బుర్జ్ ఖలీఫాపై కోల్కతా ఫెస్టివల్ థీమ్..!!
- ఆసియా కప్ విజేతగా భారత్
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం