కువైట్ నేషనల్ డే: శుభాకాంక్షలు తెలిపిన భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
- February 25, 2022
కువైట్: భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కువైట్ జాతీయ దినోత్సవం నేపథ్యంలో భారతదేశ ప్రజలందరి తరఫున కువైట్ ఎమిర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబాహ్కి శుభాకాంక్షలు తెలిపారు. కువైట్ ప్రభుత్వం, కువైట్ ప్రజల అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా కొనియాడారు. కువైట్ ప్రజలందరికీ భారత ప్రజల తరఫున శుభాకాంక్షలు అందజేశారు రామ్ నాథ్ కోవింద్. భారత్-కువైట్ మధ్య స్నేహ బంధం మరింతగా వికసించాలని ఈ సందర్భంగా రామ్ నాథ్ కోవింద్ ఆకాంక్షించారు.భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జై శంకర్ కూడా కువైట్ జాతీయ దినోత్సవం నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు.కువైట్ 60వ జాతీయ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..
- బహ్రెయిన్లో జూన్ నెలలో 5,130 తనిఖీలు..256 మంది అక్రమ కార్మికుల బహిష్కరణ
- పాస్పోర్ట్, వీసా సేవలకు ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రారంభం
- ఒమాన్లో మే నెలలో 15 కార్మిక ఫిర్యాదుల పరిష్కారం..
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్గ్రేడ్లో 72% పనులు పూర్తి..







