కువైట్ నేషనల్ డే: శుభాకాంక్షలు తెలిపిన భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
- February 25, 2022
కువైట్: భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కువైట్ జాతీయ దినోత్సవం నేపథ్యంలో భారతదేశ ప్రజలందరి తరఫున కువైట్ ఎమిర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబాహ్కి శుభాకాంక్షలు తెలిపారు. కువైట్ ప్రభుత్వం, కువైట్ ప్రజల అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా కొనియాడారు. కువైట్ ప్రజలందరికీ భారత ప్రజల తరఫున శుభాకాంక్షలు అందజేశారు రామ్ నాథ్ కోవింద్. భారత్-కువైట్ మధ్య స్నేహ బంధం మరింతగా వికసించాలని ఈ సందర్భంగా రామ్ నాథ్ కోవింద్ ఆకాంక్షించారు.భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జై శంకర్ కూడా కువైట్ జాతీయ దినోత్సవం నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు.కువైట్ 60వ జాతీయ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









