యునెస్కో వారసత్వ జాబితాలో చేరేందుకోసం సంసిద్ధమవుతున్న మనామా మునిసిపాలిటీ
- February 28, 2022
బహ్రెయిన్: చారిత్రక మనామా మునిసిపాలిటీ భవనంలో కొన్ని కీలక మార్పులు చేపడుతున్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా చోటు దక్కించుకునేందుకోసం అవసరమైన మేర సుందరీకరణ చర్యలు చేపడుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ మరియు యాంటిక్విటీస్ (బిఎసిఎ), మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్, ఈ చారిత్రక భవనాన్ని సుందరీకరించనున్నాయి. ఒరిజినల్ అర్బన్ ఫీచర్స్ అలాగే కమిషన్ ద్వారా ప్రత్యేక ఇంజనీరింగ్ బృందం ఈ పనులు నిర్వహించనుంది.
తాజా వార్తలు
- 16న PM మోదీ చేతుల మీదుగా డ్రోన్ సిటీకి శంకుస్థాపన: సీఎం చంద్రబాబు
- విశాఖలో మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయండి: మంత్రి లోకేశ్
- సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆర్టీఐ కొత్త లోగో
- దోహా నుండి సురక్షితంగా స్వదేశానికి ఇండియన్..!!
- దమ్మామ్లో ఫార్మా కంపెనీకి భారీ జరిమానా..!!
- యూఏఈలో 9 రోజులపాటు సెలవులు? విమాన ఛార్జీలకు రెక్కలు..!!
- కువైట్ లో అకాడమిక్ డిగ్రీలపై కఠిన చట్టాలు..ఇక జైలు శిక్ష..!!
- బెలారస్ కు బయల్దేరిన ఒమన్ సుల్తాన్..!!
- యుఎస్ నావల్ కమాండర్కు ఆర్డర్ ఆఫ్ బహ్రెయిన్ ప్రదానం..!!
- TCS ఉద్యోగుల తొలగింపు..