ఉల్లంఘనల నేపథ్యంలో పలు ఎస్టాబ్లిష్మెంట్స్పై కేసులు
- February 28, 2022
మస్కట్: 11 ఎస్టాబ్లిష్మెంట్స్ మీద ఉల్లంఘనలకు సంబంధించి కేసులు నమోదు చేయడం జరిగింది. అవసరమైన అనుమతులు లేకుండా ఆయా ఎస్టాబ్లిష్మెంట్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ మరియు టూరిజం నిర్వహించిన తనిఖీల్లో తేలింది. దోఫార్ గవర్నరేటులోని 11 ఎస్టాబ్లిష్మెంట్లపై కేసులు నమోదు చేశారు. టూరిజం చట్టానికి లోబడి, అవసరమైన లైసెన్సులు తీసుకుని కార్యకలాపాలు నిర్వహించాల్సిందిగా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- మేధోమథనంతో మరింత మెరుగైన సేవలు: సీఎం చంద్రబాబు
- మరో రూ.9 వేల కోట్ల పెట్టుబడులు..
- ట్రక్కుల పై 25 శాతం టారీఫ్లు విధించిన ట్రంప్
- ఈ వీకెండ్ లో కార్నిచ్ స్ట్రీట్ మూసివేత..!!
- కువైట్ లో రోడ్ బ్లాక్ కు భారీ జరిమానాలు..!!
- అల్-ఫలిహ్ నేతృత్వంలో మొరాకోకు సౌదీ ప్రతినిధి బృందం..!!
- బహ్రెయిన్లో SMS స్కామ్.. గైడ్ లైన్స్ రిలీజ్..!!
- ఒమన్ లో తజావోబ్ ప్లాట్ ఫామ్ ప్రారంభం..!!
- యూఏఈలో బివరేజేస్ పై షుగర్ ట్యాక్స్..!!
- 16న PM మోదీ చేతుల మీదుగా డ్రోన్ సిటీకి శంకుస్థాపన: సీఎం చంద్రబాబు