మొబైల్ ఐడీ గడువు తీరిందంటూ వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలి: పిఎసిఐ
- March 01, 2022
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ పిఎసిఐ, పౌరులు అలాగే నివాసితుల్ని అప్రమత్తం చేసింది. మొబైల్ ఐడీ అప్లికేషన్ గడువు తీరిందంటూ వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది. ఆ సందేశంతోపాటు వచ్చే లింకుని క్లిక్ చేస్తే, లేనిపోని సమస్యలు వస్తాయనీ, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి మోసాలకు పాల్పడతారనీ పిఎసిఐ పేర్కొంది.
తాజా వార్తలు
- కొత్త క్యాంపస్ ఏపీలో...12,000 కొత్త ఉద్యోగాల అవకాశాలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్గ్రౌండ్లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం