ప్రపంచంలోనే అత్యంత ఎతైన హోటల్: సగభాగం నిర్మాణం పూర్తి
- March 01, 2022
యూఏఈ: ప్రపంచంలోనే అత్యంత ఎతైన హోటల్ సీయెల్ నిర్మాణంలో సగ భాగం పూర్తయ్యింది. 365 మీటర్ల ఎతైన ఈ భవనం 2024 మొదటి అర్థ భాగంలో అందుబాటులోకి రానుంది. వచ్చే ఏడాది నాలుగో క్వార్టర్ నాటికి నిర్మాణం పూర్తవుతుంది. 1,000కి పైగా అతిధి గదులు మరియు సూట్స్ అందుబాటులోకి వస్తాయి. లగ్జరీ సౌకర్యాలు ఈ హోటల్లో వుంటాయి.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్లైన్స్: కొలంబో నుండి కువైట్కు వారానికి 6 విమానాలు
- ఖతార్లో విద్యార్థులకు హీట్వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







