ప్రపంచంలోనే అత్యంత ఎతైన హోటల్: సగభాగం నిర్మాణం పూర్తి
- March 01, 2022
యూఏఈ: ప్రపంచంలోనే అత్యంత ఎతైన హోటల్ సీయెల్ నిర్మాణంలో సగ భాగం పూర్తయ్యింది. 365 మీటర్ల ఎతైన ఈ భవనం 2024 మొదటి అర్థ భాగంలో అందుబాటులోకి రానుంది. వచ్చే ఏడాది నాలుగో క్వార్టర్ నాటికి నిర్మాణం పూర్తవుతుంది. 1,000కి పైగా అతిధి గదులు మరియు సూట్స్ అందుబాటులోకి వస్తాయి. లగ్జరీ సౌకర్యాలు ఈ హోటల్లో వుంటాయి.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







