ప్రపంచంలోనే అత్యంత ఎతైన హోటల్: సగభాగం నిర్మాణం పూర్తి
- March 01, 2022
యూఏఈ: ప్రపంచంలోనే అత్యంత ఎతైన హోటల్ సీయెల్ నిర్మాణంలో సగ భాగం పూర్తయ్యింది. 365 మీటర్ల ఎతైన ఈ భవనం 2024 మొదటి అర్థ భాగంలో అందుబాటులోకి రానుంది. వచ్చే ఏడాది నాలుగో క్వార్టర్ నాటికి నిర్మాణం పూర్తవుతుంది. 1,000కి పైగా అతిధి గదులు మరియు సూట్స్ అందుబాటులోకి వస్తాయి. లగ్జరీ సౌకర్యాలు ఈ హోటల్లో వుంటాయి.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









