షేక్ జాయెద్ ఫెస్టివల్లో 300 ఒంటెల మధ్య పోటీ
- March 03, 2022
UAE: షేక్ జాయెద్ ఫెస్టివల్లో 300 ఒంటెలు పోటీ పడనున్నాయి. అబుదాబిలోని షేక్ జాయెద్ ఫెస్టివల్లో భాగంగా మార్చి 3-8 వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఒంటె పాలు పితికే పోటీ జరుగనుంది. ఎమిరాటీ సాంస్కృతిక, వారసత్వ కార్యకలాపాలను ప్రోత్సహించడం, సంరక్షించడం, సమాజ ప్రయోజనాల కోసం ఒంటెలు పాల ఉత్పత్తిపై అవగాహన పెంచడం ఈ ఫెస్టివ్ ఉద్దేశం. అలాగే ఒంటెలు, ఒంటె పాల ఉత్పత్తుల కోసం భారీ మార్కెట్ను సద్వినియోగం చేసుకునేందుకు ఒంటె యజమానులకు అవగాహన కల్పించడం ఈ పోటీ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







