విమెన్ ట్రాఫికింగ్: ఇద్దరు బాలికల్ని రక్షించిన అధికారులు
- March 04, 2022
మనామా: హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణను పూర్తి చేసింది.ఇద్దరు బాలికల్ని బహ్రెయిన్కి రప్పించి, వారితో వ్యభిచారం చేయించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తేల్చింది. నిందితులు, అలాగే బాధితులు ఆసియా జాతీయులని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెడ్ పేర్కొన్నారు. బాధితుల్లో ఒకరి నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు, నిందితుడ్ని అరెస్టు చేశారు. నిందితుడు తమను ఓ అపార్టుమెంట్లో బంధించినట్లు బాధితులు తెలిపారు. బాధితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వారిని రక్షించడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







