పాకిస్థాన్లోని మస్జీద్ పై ఉగ్రదాడిని ఖండించిన బహ్రెయిన్
- March 05, 2022
మనామా: ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్లోని పెషావర్ నగరంలోని మస్జీదుపై జరిగిన ఉగ్రదాడిని బహ్రెయిన్ రాజ్యం తీవ్రంగా ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ... బాధితుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. భద్రత, స్థిరత్వాన్ని కొనసాగించడానికి పాకిస్తాన్ తీసుకునే చర్యలకు అండగా ఉంటామని సంఘీభావాన్ని తెలియజేసింది. ఉగ్రవాద సంస్థలు, వాటికి మద్దతు ఇచ్చే లేదా ఆర్థిక సహాయం చేసే వారందరికీ వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఏకం కావాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా బహ్రెయిన్ తేల్చి చెప్పింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







