చెత్త అక్రమ డంపింగ్ : కంపెనీపై కేసు నమోదు
- March 07, 2022
మస్కట్: అక్రమంగా చెత్తని డంపింగ్ చేస్తున్న ఓ కంపెనీపై కేసు నమోదు చేశారు.సౌత్ అల్ షర్కియాలోని ఓ వ్యాలీలో చెత్తని డంప్ చేసింది సదరు కంపెనీ.విలాయత్ ఆఫ్ అల్ కమ్లి మరియు అల్ వాఫిలలోని ఎన్విరాన్మెంట్ సెంటర్ సదరు కంపెనీపై ఫిర్యాదు చేసిందని ఎన్విరాన్మెంట్ అథారిటీ పేర్కొంది. సదరు కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







