చెత్త అక్రమ డంపింగ్ : కంపెనీపై కేసు నమోదు
- March 07, 2022
మస్కట్: అక్రమంగా చెత్తని డంపింగ్ చేస్తున్న ఓ కంపెనీపై కేసు నమోదు చేశారు.సౌత్ అల్ షర్కియాలోని ఓ వ్యాలీలో చెత్తని డంప్ చేసింది సదరు కంపెనీ.విలాయత్ ఆఫ్ అల్ కమ్లి మరియు అల్ వాఫిలలోని ఎన్విరాన్మెంట్ సెంటర్ సదరు కంపెనీపై ఫిర్యాదు చేసిందని ఎన్విరాన్మెంట్ అథారిటీ పేర్కొంది. సదరు కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









