చెత్త అక్రమ డంపింగ్ : కంపెనీపై కేసు నమోదు
- March 07, 2022
మస్కట్: అక్రమంగా చెత్తని డంపింగ్ చేస్తున్న ఓ కంపెనీపై కేసు నమోదు చేశారు.సౌత్ అల్ షర్కియాలోని ఓ వ్యాలీలో చెత్తని డంప్ చేసింది సదరు కంపెనీ.విలాయత్ ఆఫ్ అల్ కమ్లి మరియు అల్ వాఫిలలోని ఎన్విరాన్మెంట్ సెంటర్ సదరు కంపెనీపై ఫిర్యాదు చేసిందని ఎన్విరాన్మెంట్ అథారిటీ పేర్కొంది. సదరు కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







