భవనం కూల్చివేత
- March 07, 2022
బహ్రెయిన్: బ్లాక్ 338 ప్రాంతంలో ఓ భవనాన్ని కూల్చివేశారు. క్యాపిటల్ గవర్నరేట్, మరికొన్ని భవనాల్ని కూల్చివేయనుంది. కీలకమైన పర్యాటక ప్రాంతాల్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు ఈ చర్యలు చేపడుతున్నారు.మార్చి 5న పలు ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు,నిర్మాణ ఉల్లంఘనల్ని గుర్తించారు.ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి, ఉల్లంఘనలకు పాల్పడే వారికి నోటీసులు ఇస్తారు.
తాజా వార్తలు
- జూన్లో 13 శాతం పెరిగిన కంటైనర్ల రవాణా:ఖతార్
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







