బహ్రెయిన్ పెవిలియన్ ఎక్స్ పో 2020: సస్టైనబుల్ సిటీస్ ఎగ్జిబిషన్
- March 11, 2022
దుబాయ్: ఎక్స్ పో 2020 దుబాయ్కి కొన్ని వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఎక్స్ పోలో బహ్రెయిన్ నేషనల్ పెవిలియన్ “డెన్సిటీ వీవ్స్ ఆపర్చునిటీ” మార్చి చివరి వరకు తెరిచి ఉంటుంది. రాజ్యాన్ని ఆశాజనక కేంద్రంగా మార్చే నాగరికత, సాంస్కృతిక, ఆర్థిక అంశాలను ప్రచారం చేయడంలో అనేక కార్యకలాపాలను కొనసాగిస్తోంది. పెట్టుబడి, అభివృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునే క్రమంలో "సస్టైనబుల్ సిటీస్" ఎగ్జిబిషన్ ను తాజాగా ప్రారంభించింది. అలాగే "నేరేటింగ్ హిస్టరీస్" ఎగ్జిబిషన్ బహ్రెయిన్ గొప్ప వారసత్వ చరిత్రను తెలియజేస్తోంది. రాజ్యం సంప్రదాయాలు, ఇతిహాసాలు, కథలను "దిల్మున్ క్యాబినెట్ ఆఫ్ క్యూరియాసిటీస్: ఇంటర్వోవెన్ స్టోరీస్" పేరుతో ఒక ప్రదర్శనను కూడా నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







