ధరల పెంపుపై హెచ్చరించిన వాణిజ్య మంత్రిత్వ శాఖ
- March 11, 2022
కువైట్: అధిక ధరల పెంపుపై వాణిజ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ధరలు విపరీతంగా పెంచే ఏ కమోడిటీస్ డీలర్లపైనా కఠిన చర్యలు తీసుకుంటామని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంగించే వారిపై చట్టాన్ని వర్తింపజేస్తామని మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. నిత్యావసరాల ధరలను అన్యాయంగా పెంచడాన్ని గుర్తించిన తర్వాత వారి వ్యాపారాలను తక్షణమే సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ధరలను పర్యవేక్షించేందుకు మంత్రిత్వ శాఖ తనిఖీ బృందాలు స్థానిక మార్కెట్లలో తనిఖీలు నిర్వహిస్తుందన్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







