వాహనాన్ని తగలబెట్టిన కేసులో 14 మందికి పదేళ్ళ జైలు
- April 01, 2016
ఓ వాహనాన్ని తగలబెట్టిన కేసులో హై క్రిమినల్ కోర్ట్ 14 మంది దోషులకు 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. 2015లో సిట్రాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితులు పోలీస్ అధికారులపై 63 మందితో కలిసి దాడి చేశారు. సౌదీకి చెందిన ఓ కంపెనీకి చెందిన కారుపై ఫైర్ బాంబ్స్ మరియు ఐరెన్ రాడ్స్తో దాడులు చేశారు. ముఖానికి ముసుగులు వేసుకున్న 70 మంది ఐరన్ రాడ్స్, మోలోటోవ్ కాక్టెయిల్స్ మరియు రాళ్ళతో దాడి చేసినట్లుగా ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. పోలీసులు, దాడులకు ఉపయోగించిన వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఫైర్ బాంబ్స్ కూడా ఉన్నాయి.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









