వాహనాన్ని తగలబెట్టిన కేసులో 14 మందికి పదేళ్ళ జైలు
- April 01, 2016
ఓ వాహనాన్ని తగలబెట్టిన కేసులో హై క్రిమినల్ కోర్ట్ 14 మంది దోషులకు 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. 2015లో సిట్రాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితులు పోలీస్ అధికారులపై 63 మందితో కలిసి దాడి చేశారు. సౌదీకి చెందిన ఓ కంపెనీకి చెందిన కారుపై ఫైర్ బాంబ్స్ మరియు ఐరెన్ రాడ్స్తో దాడులు చేశారు. ముఖానికి ముసుగులు వేసుకున్న 70 మంది ఐరన్ రాడ్స్, మోలోటోవ్ కాక్టెయిల్స్ మరియు రాళ్ళతో దాడి చేసినట్లుగా ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. పోలీసులు, దాడులకు ఉపయోగించిన వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఫైర్ బాంబ్స్ కూడా ఉన్నాయి.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







