వాహనాన్ని తగలబెట్టిన కేసులో 14 మందికి పదేళ్ళ జైలు
- April 01, 2016
ఓ వాహనాన్ని తగలబెట్టిన కేసులో హై క్రిమినల్ కోర్ట్ 14 మంది దోషులకు 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. 2015లో సిట్రాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితులు పోలీస్ అధికారులపై 63 మందితో కలిసి దాడి చేశారు. సౌదీకి చెందిన ఓ కంపెనీకి చెందిన కారుపై ఫైర్ బాంబ్స్ మరియు ఐరెన్ రాడ్స్తో దాడులు చేశారు. ముఖానికి ముసుగులు వేసుకున్న 70 మంది ఐరన్ రాడ్స్, మోలోటోవ్ కాక్టెయిల్స్ మరియు రాళ్ళతో దాడి చేసినట్లుగా ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. పోలీసులు, దాడులకు ఉపయోగించిన వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఫైర్ బాంబ్స్ కూడా ఉన్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







