దొంగతనం కేసులో ముగ్గురి అరెస్ట్
- March 14, 2022
మస్కట్: ముగ్గురు వ్యక్తుల్ని దొంగతనం కేసులో అరెస్ట్ చేశారు. నిందితులు పోలీసుల తరహాలో వేషధారణ చేసుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది.మోటార్ సైకిల్ మీద వస్తున్న ఓ వ్యక్తిని నిందితులు ఆపి, తాము పోలీసులమని చెప్పి అతన్ని బెదిరించి నగదు లాక్కున్నట్లు పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







