కువైట్లో పెరుగుతున్న ఆత్మహత్యల రేటు: భారతీయులదే అగ్రస్థానం
- March 15, 2022
కువైట్: ఈ ఏడాది ఇప్పటిదాకా.. అంటే, గడచిన 70 రోజుల్లో 25 మంది ఆత్మహత్య చేసుకున్నారు. గడచిన రెండేళ్ళతో పోల్చితే ఈ రేటు 50 శాతం పెరిగినట్లుగా చెబుతున్నారు అధికారులు. కాగా, బలవన్మరణాలకు పాల్పడినవారిలో భారతీయులు అత్యధికంగా వున్నారు. కాగా, 19 నుంచి 35 ఏళ్ళ మధ్య వయసువారు ఎక్కువగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నెగెటివ్ ఆలోచనల కారణంగానే బలవన్మరణాలు చోటు చేసుకుంటున్నట్లు మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- ఆహార పదార్థాల కల్తీపై నిరంతర నిఘా ఉంచాలి: సీఎం చంద్రబాబు
- యూత్ సెంటర్.. సుల్తాన్ సుల్తాన్ రాయల్ డిక్రీ..!!
- అబుదాబి బిగ్ టికెట్: ఇండియా, బంగ్లాదేశ్ నుంచి నలుగురు విజేతలు..!!
- సహజ వనరుల రక్షణకు అమీర్ పిలుపు..!!
- సౌదీయేతర వ్యక్తిని నియమించుకుంటే SR10,000 జరిమానా..!!
- ‘బెస్ట్ ఆఫ్ హ్యాపీనెస్’ బస్ టూర్కు సర్వం సిద్ధం..!!
- 7 రోజుల్లో 27వేల ఉల్లంఘనలు..1,770 ప్రమాదాలు నమోదు ..!!
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- గూగుల్ మ్యాప్స్లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ









