కువైట్లో పెరుగుతున్న ఆత్మహత్యల రేటు: భారతీయులదే అగ్రస్థానం
- March 15, 2022
కువైట్: ఈ ఏడాది ఇప్పటిదాకా.. అంటే, గడచిన 70 రోజుల్లో 25 మంది ఆత్మహత్య చేసుకున్నారు. గడచిన రెండేళ్ళతో పోల్చితే ఈ రేటు 50 శాతం పెరిగినట్లుగా చెబుతున్నారు అధికారులు. కాగా, బలవన్మరణాలకు పాల్పడినవారిలో భారతీయులు అత్యధికంగా వున్నారు. కాగా, 19 నుంచి 35 ఏళ్ళ మధ్య వయసువారు ఎక్కువగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నెగెటివ్ ఆలోచనల కారణంగానే బలవన్మరణాలు చోటు చేసుకుంటున్నట్లు మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







