కువైట్లో పెరుగుతున్న ఆత్మహత్యల రేటు: భారతీయులదే అగ్రస్థానం
- March 15, 2022_1647347762.jpg)
కువైట్: ఈ ఏడాది ఇప్పటిదాకా.. అంటే, గడచిన 70 రోజుల్లో 25 మంది ఆత్మహత్య చేసుకున్నారు. గడచిన రెండేళ్ళతో పోల్చితే ఈ రేటు 50 శాతం పెరిగినట్లుగా చెబుతున్నారు అధికారులు. కాగా, బలవన్మరణాలకు పాల్పడినవారిలో భారతీయులు అత్యధికంగా వున్నారు. కాగా, 19 నుంచి 35 ఏళ్ళ మధ్య వయసువారు ఎక్కువగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నెగెటివ్ ఆలోచనల కారణంగానే బలవన్మరణాలు చోటు చేసుకుంటున్నట్లు మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం