దొంగతనం కేసులో 10మందికి జైలు శిక్ష, జరిమానా
- March 21, 2022
యూఏఈ: దొంగతనం కేసులో 10 మందికి దుబాయ్ క్రిమినల్ కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. పది మందీ కలిసి 150,000 దిర్హాములు జరిమానా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. జైలు శిక్ష పూర్తయ్యాకా నిందితుల్ని దేశం నుంచి బహిష్కరిస్తారు. ఓ వాహన నిర్వహణ సంస్థలో పని చేస్తున్న వ్యక్తిని ప్రధాన నిందితునిగా గుర్తించారు. ఓ పెట్రోల్ స్టేషన్లో పని చేస్తున్న తొమ్మిది మంది కార్మికులతో కలిసి అక్రమంగా రీఫిల్ లావాదేవీలు నిర్వహించారు. ఇందుకు గాను ఆ తొమ్మిది మందికి కొంత వాటా చెల్లించేవాడు. కంపెనీ, ఆడిటర్ అనుమానంతో అకౌంట్లు పరిశీలించగా మోసం బయటపడింది. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ నేరాన్ని గుర్తించారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







