మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ విభాగాల్లో గణనీయమైన మార్పు
- March 23, 2022
మనామా: మనీ లాండరింగ్ అలాగే టెర్రర్ ఫైనాన్షింగ్ విభాగాల్లో గణనీయమైన మార్పు తీసుకురాగలిగింది బహ్రెయిన్. ఈ తరహా నేరాల్ని అదుపు చేయడంలో పటిష్టమైన చర్యలు తీసుకోవడం వల్ల సత్ఫలితాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్ అలి బిన్ షదల్ అల్ బౌయానియన్ వెల్లడించారు. మిడిల్ ఈస్ట్లో జ్యుడీషియల్ సహకారానికి సంబంధించి జరిగిన ఓ కాన్ఫరెన్స్లో ఈ వ్యాఖ్యలు చేశారు. లెజిస్లేటివ్ సిస్టమ్ అలాగే ఇతర విభాగాలు ఈ విషయంలో చేస్తున్న కృషికి ఫలితమే ఈ మార్పు అని అన్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







