రెండు నెలల్లో గణనీయంగా పెరిగిన వలసదారుల జనాభా
- March 24, 2022
ఒమన్: 2022 తొలి రెండు నెలల్లో సుమారుగా 60,000 మంది వలసదారులు ఒమన్ వచ్చినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం జనవరి 1 నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు మొత్తంగా 57,870 మంది వలసదారులు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఒమన్ జనాభా 5,527,446 నుండి 4,595,661కి చేరింది. కాగా, దేశంలో పనిచేస్తున్న వలస ఉద్యోగుల సంఖ్య 1.409 మిలియన్ల నుంచి 1.461 మిలియన్లకు చేరుకుంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







