COVID-19 ప్రొసిజర్స్ అప్డేట్ చేసిన UAE
- March 26, 2022
యూఏఈ: COVID-19 పాజిటివ్ కేసుల కాంటాక్టులు అనుసరించాల్సిన కొత్త విధానాలను అప్డేట్ చేసినట్లు నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA) ప్రకటించింది. శుక్రవారం (మార్చి 25, 2022) నుండి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. కొత్త నిబంధల ప్రకారం.. COVID-19 పాజిటివ్ ను కాంటాక్ట్ అయిన పర్సన్ మొదటి, ఏడవ రోజులలో వైరస్ లక్షణాలు కన్పించగానే PCR పరీక్షను నిర్వహించాలి. ప్రజారోగ్యం, భద్రత వ్యూహానికి అనుగుణంగా నిబంధనలను అప్డేట్ చేసినట్లు NCEMA పేర్కొంది.
తాజా వార్తలు
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు
- టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!
- వాగులో చిక్కుకున్న వాహనం..ముగ్గురిని రక్షించిన సీడీఏఏ..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- కువైట్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు నమోదు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు, బలమైన గాలులు..అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు..నివాసితులకు అలెర్ట్ జారీ..!!









