COVID-19 ప్రొసిజర్స్ అప్డేట్ చేసిన UAE
- March 26, 2022
యూఏఈ: COVID-19 పాజిటివ్ కేసుల కాంటాక్టులు అనుసరించాల్సిన కొత్త విధానాలను అప్డేట్ చేసినట్లు నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA) ప్రకటించింది. శుక్రవారం (మార్చి 25, 2022) నుండి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. కొత్త నిబంధల ప్రకారం.. COVID-19 పాజిటివ్ ను కాంటాక్ట్ అయిన పర్సన్ మొదటి, ఏడవ రోజులలో వైరస్ లక్షణాలు కన్పించగానే PCR పరీక్షను నిర్వహించాలి. ప్రజారోగ్యం, భద్రత వ్యూహానికి అనుగుణంగా నిబంధనలను అప్డేట్ చేసినట్లు NCEMA పేర్కొంది.
తాజా వార్తలు
- అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒప్పందం..త్వరలో సంతకాలు
- ప్రతి పోలీస్ స్టేషన్కు ‘పోలీస్ మెంటార్’: సీపీ సజ్జనార్
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!
- భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు









