రమదాన్ నేపథ్యంలో తెరచుకోనున్న అన్ని మసీదులు, మహిళల ప్రార్థనా ప్రాంతాలు
- March 30, 2022
ఖతార్: మినిస్ట్రీ ఆఫ్ ఎండోమెంట్స్ (అవకాఫ్) మరియు ఇస్లామిక్ ఎఫైర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం అన్ని మసీదులు అలాగే మహిళలకు సంబంధించి ప్రార్థనా స్థలాలన్నీ పవిత్ర రమదాన్ మాసంలో తెరచి వుంటాయని తెలుస్తోంది. తాజాగా జరిగిన సమావేశంలో మినిస్ట్రీ అధికారులు పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెమినార్లు, రెలిజియస్ లెక్చర్లు, పిల్లలు మరియు పెద్దలకు పోటీలు వంటివాటికి సంబంధించి వెయ్యికి పైగా రమదాన్ యాక్టివిటీస్ని లిస్ట్ చేశారు. జకత్ ద్వారా అలాగే ఎండోమెంట్ ఫండ్స్ ద్వారా పేదలకు సాయం కూడా అందుతుంది. ఈ మేరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు
- UNFCCC ఫ్రేమ్వర్క్ లో చేరిన లూసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్..!!
- యువ ఆవిష్కర్తల గొప్ప ఆలోచనలు..!!
- భద్రత, రక్షణ సంబంధాలపై కువైట్, జోర్డాన్ చర్చలు..!!
- ఇంపోర్టెట్ గూడ్స్ కు ప్యాలెట్ల వినియోగం తప్పనిసరి..!!
- ఎబోలా ప్రభావిత దేశాలకు వీసాలను నిలిపివేసిన యూఏఈ..!!
- సౌదీలో విజిల్బ్లోయర్లు, సాక్షులు, బాధితుల ప్రొటెక్షన్ ప్రోగ్రామ్..!!









