రమదాన్ నేపథ్యంలో తెరచుకోనున్న అన్ని మసీదులు, మహిళల ప్రార్థనా ప్రాంతాలు
- March 30, 2022
ఖతార్: మినిస్ట్రీ ఆఫ్ ఎండోమెంట్స్ (అవకాఫ్) మరియు ఇస్లామిక్ ఎఫైర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం అన్ని మసీదులు అలాగే మహిళలకు సంబంధించి ప్రార్థనా స్థలాలన్నీ పవిత్ర రమదాన్ మాసంలో తెరచి వుంటాయని తెలుస్తోంది. తాజాగా జరిగిన సమావేశంలో మినిస్ట్రీ అధికారులు పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెమినార్లు, రెలిజియస్ లెక్చర్లు, పిల్లలు మరియు పెద్దలకు పోటీలు వంటివాటికి సంబంధించి వెయ్యికి పైగా రమదాన్ యాక్టివిటీస్ని లిస్ట్ చేశారు. జకత్ ద్వారా అలాగే ఎండోమెంట్ ఫండ్స్ ద్వారా పేదలకు సాయం కూడా అందుతుంది. ఈ మేరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ముగిసిన ఖతార్ ఎమిర్ భేటీ
- దుబాయ్ వ్యాపార రంగానికి AED 1 బిలియన్ సపోర్ట్ ప్యాకేజ్
- ఏనుగుకు గులాబీ రంగు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు









