రమదాన్ నేపథ్యంలో తెరచుకోనున్న అన్ని మసీదులు, మహిళల ప్రార్థనా ప్రాంతాలు
- March 30, 2022
ఖతార్: మినిస్ట్రీ ఆఫ్ ఎండోమెంట్స్ (అవకాఫ్) మరియు ఇస్లామిక్ ఎఫైర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం అన్ని మసీదులు అలాగే మహిళలకు సంబంధించి ప్రార్థనా స్థలాలన్నీ పవిత్ర రమదాన్ మాసంలో తెరచి వుంటాయని తెలుస్తోంది. తాజాగా జరిగిన సమావేశంలో మినిస్ట్రీ అధికారులు పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెమినార్లు, రెలిజియస్ లెక్చర్లు, పిల్లలు మరియు పెద్దలకు పోటీలు వంటివాటికి సంబంధించి వెయ్యికి పైగా రమదాన్ యాక్టివిటీస్ని లిస్ట్ చేశారు. జకత్ ద్వారా అలాగే ఎండోమెంట్ ఫండ్స్ ద్వారా పేదలకు సాయం కూడా అందుతుంది. ఈ మేరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..







