రెండున్నర నెలల్లో 475 మంది ఒమానీ కార్మికులు తొలగింపు
- April 04, 2022
మస్కట్: ఈ సంవత్సరం మొదటి రెండున్నర నెలల వ్యవధిలో 475 మంది ఒమానీ కార్మికులను ప్రైవేట్ రంగ సంస్థలు తొలగించాయని జనరల్ ఫెడరేషన్ ఆఫ్ ఒమన్ వర్కర్స్ (GFOW) తెలిపింది. జనవరి 1 నుండి మార్చి 16, 2022 మధ్య కాలంలో ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేస్తున్న 475 మంది పౌరుల ఒప్పందాలు రద్దు చేయబడ్డాయని GFOW వెల్లడించింది. వారిలో 259 మంది కాంట్రాక్టు, నిర్మాణ రంగంలో ఉండగా.. 102 మంది వాణిజ్యం, పరిశ్రమలలో పనిచేస్తున్నారు. అలాగే 94 మంది చమురు, గ్యాస్ రంగాలలో ఉన్నారు. మిగిలిన 20 మంది విద్యుత్, నీరు, సమాచార రంగంలో పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









