కిండర్ సర్ప్రైజ్ చాకొలేట్ ఎగ్పై మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హెచ్చరిక
- April 06, 2022
ఖతార్: ఈస్టర్ వేడుకల కోసం అలంకరణల నిమిత్తం వినియోగించే వస్తువులు, ఆహార ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. అయితే, ఓ ప్రోడక్ట్ విషయంలో మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హెచ్చరిక జారీ చేసింది. కిండర్ సర్ప్రైజ్ చాకొలేట్ ఎగ్స్ మీద బ్యాన్ విధించారు. బెల్జియం నుంచి ఇంపోర్ట్ అవుతున్న ఈ ప్రోడక్ట్ 2022 జులై 11 నుంచి అక్టోబర్ 2, 2022 వరకు వినియోగించడానికి వీలుందిగానీ, వాటి నాణ్యతపై అభ్యంతరాలున్నాయి. యూకేలో ఈ యూనిట్లు విషతుల్యంగా మారినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా వీటి వాడకాన్ని నిషేధించారు. యూకేలో మొత్తం 57 పాయిజన్ కేసులు నమోదయ్యాయి ఈ ప్రోడక్టు విషయమై.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







