మదీనా చేరుకున్న క్రౌన్ ప్రిన్స్
- April 07, 2022
మదీనా: క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ మదీనా చేరుకున్నారు. అల్ మదీనా గవర్నర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్కి స్వాగతం పలికారు ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో. క్రౌన్ ప్రిన్స్ వెంట మినిస్టర్ ఆఫ్ స్టేట్ ప్రిన్స్ టుర్కి బిన్ మొహమ్మద్ బిన్ ఫహాద్ తదితర ప్రముఖులు వున్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







